రైలు దిగుతూ గాయపడ్డ హుజూర్ నగర్ మండల వాసి

53பார்த்தது
రైలు దిగుతూ గాయపడ్డ హుజూర్ నగర్ మండల వాసి
హుజూర్ నగర్ మండలం రాంపురం గ్రామానికి చెందిన బాగా భాస్కర్ అనే వ్యక్తి మధిర పరిధి లోని యర్రి పాలెం రైల్వే స్టేషన్ లో రైలు దిగుతూ శనివారం ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు కాగా మధిర రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి మానవతా దృక్పథంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతనికి సంబంధించిన వారు వెంటనే 7702649709 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி