రంజీ ట్రోఫీ ప్రారంభం.. బరిలో HYD, ఆంధ్ర

85பார்த்தது
రంజీ ట్రోఫీ ప్రారంభం.. బరిలో HYD, ఆంధ్ర
ప్రతిష్ఠాత్మక దేశవాళీ క్రికెట్‌ సిరీస్‌ ‘రంజీ ట్రోఫీ ఎలైట్‌ 2024-25’ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రూప్‌-ఎ, బి, సి, డిలోని జట్ల మధ్య 16 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌-బిలో హైదరాబాద్‌, గుజరాత్‌ తలపడుతున్నాయి. విదర్భ, ఆంధ్ర జట్లు పోరుకు దిగాయి.

தொடர்புடைய செய்தி