కర్ణాటకలో ఎస్టీ కార్పొరేషన్ స్కామ్ కాంగ్రెస్ సర్కారు మెడకు చుట్టుకున్నది. మంత్రి బీ నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయం ఆ సంస్థ అకౌంట్స్ అధికారి మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది.