వేములవాడ: అమ్మవారికి బోనాలు సమర్పించిన మంత్రి

57பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధ దేవాలయం శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయానికి మంత్రి కొండ సురేఖ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన మనవని పుట్టివెంట్రుకలు రాజన్న సన్నిధిలో తీసిన తర్వాత. అమ్మవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారికి ఇష్టమైన కల్లు సాక, బోనాలు సమర్పించి. పట్నం వేసినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி