వేములవాడ: ఏడవ రోజు కాళరాత్రి అలంకారంలో అమ్మవారు

63பார்த்தது
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఏడవ రోజు బుధవారం కాళరాత్రి అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పట్టణ పురవీధుల గుండా లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి, శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వార్లు అశ్వవాహనంపై దర్శనమివ్వనున్నారు.

தொடர்புடைய செய்தி