చేనేత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆది

53பார்த்தது
చేనేత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ప్రభుత్వ విప్ ఆది
చేనేత కార్మికులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలో చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం లిమిటెడ్ వారి 91వ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రిప్ట్ ఫండ్ పథకంలో భాగంగా విడుదల చేసిన 25 లక్షల బకాయిలు ఉత్తర్వులను వారికి అందజేశారు.

தொடர்புடைய செய்தி