స్వామివారి కల్యాణంలో ఎస్పి అఖిల్ మహాజన్

59பார்த்தது
సిద్ది బుద్ధి వినాయక కళ్యాణం ఆదివారం రాత్రి వేములవాడలో అంగరంగ వైభవంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాస్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తాటికొండ పవన్ కుమార్ లు మాట్లాడుతూ.. లోక కల్యాణర్థం స్వామివారి కల్యాణం చేసినట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల ఎస్పి అఖిల్ మహాజన్ కల్యాణ వేడుకలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు.

தொடர்புடைய செய்தி