రాజన్న సన్నిధిలో గణేష్ ఉత్సవాలు ప్రారంభం

72பார்த்தது
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహిస్తున్నారు. నాగిరెడ్డి మండపంలో విగ్నేశ్వరుని ప్రతిష్టించి విశేష పూజలు చేస్తున్నారు. చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో గణేష్ ఉత్సవాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో రాజన్న ఆలయంలోని విగ్నేశ్వరుని పూజలో తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

தொடர்புடைய செய்தி