రాజన్న నిత్య అన్నదాన ట్రస్ట్ కు భక్తుని విరాళం (వీడియో)

74பார்த்தது
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదానం ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపును స్ఫూర్తిగా తీసుకోని వేములవాడ వాస్తవ్యులు గోలి కవిత తిరుపతి దంపతులు ఆదివారం స్వామి వారిని దర్శించుకొని, ఆలయ అధికారులకు రాజన్న నిత్యాన్నదాన ట్రస్ట్ రూ. 4లక్షల 50వేల రూపాయలను భక్తి భావంతో అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி