వేములవాడ: ఘనంగా అమ్మవారికి గాజుల పూజ

69பார்த்தது
శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ శ్రీదేవి మహంకాళి యూత్ ఆధ్వర్యంలో గాజుల పూజ బుధవారం శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పూజలో పాల్గొని సేవలో తరించారు. ఈ కార్యక్రమంలో భవానీలు తౌటు సాయికుమార్, బుట్టి కిషన్, యూత్ సభ్యులు క్రాంతి కుమార్, మహిళలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி