గోదావరిఖనిలో జబర్దస్త్ టీవీ నటుల సందడి

50பார்த்தது
గోదావరిఖని పట్టణం ఆర్జీ1 జవహర్ లాల్ సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో దసరా పండగ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో జబర్దస్త్ టీవీ నటులు సందడి చేశారు. శాంతి స్వరూప్, సునామీ సుధాకర్, పటాస్ ప్రవీణ్, భావనలు కామెడీ స్కిట్స్‌తో అలరించారు. అనంతరం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி