పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దుదాం..

63பார்த்தது
పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దుదాం..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పారిశుధ్య పట్టణంగా పెద్దపల్లిని తీర్చిదిద్దుదామని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతరెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ స్వచ్ఛతా హీ సేవపై అవగాహన కల్పిస్తూ మంగళవారం పెద్దపల్లి జెండా వద్ద విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. చైర్ పర్సన్, శాతవాహన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా. మనోహర్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో కమీషనర్ వెంకటేష్, మేనేజర్ శివప్రసాద్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி