ఎరువుల దుకాణాల తనిఖీ

76பார்த்தது
ఎరువుల దుకాణాల తనిఖీ
జూలపల్లి మండలంలోని పలు విత్తన ఎరువుల దుకాణాలను సోమవారం మండల వ్యవసాయ అధికారిణి ప్రత్యూష తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్టాక్ రిజిష్టర్ పరిశీలించి, ఈ- పాస్ లో ఎప్పటికప్పుడు ఎరువుల విక్రయాలను నమోదు చేయాలని, వానాకాలం సీజన్ కి గాను సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని సొసైటీ సీఈఓ సురేష్ సూచించారు.

தொடர்புடைய செய்தி