31న మధ్యాహ్న భోజనం నిలిపివేత

67பார்த்தது
31న మధ్యాహ్న భోజనం నిలిపివేత
ఈనెల 31న మధ్యాహ్న భోజన కార్మికులు హైదారాబాద్ ఇందిరా పార్కు వద్ద జరిగే ధర్నాకు వెళ్లనున్న దృష్ట్యా మధ్యాహ్న భోజనం నిలిపివేస్తామని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బండారి వసంత, ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెల రమేష్ అధికారులను కోరారు. గురువారం డీఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రాజ్ కుమార్, రాజేశ్వరి, జంగం లక్ష్మీ, స్వరూప, పద్మ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி