డీజేలు వాడితే కేసులు నమోదు చేస్తాం: ఎస్సై

65பார்த்தது
డీజేలు వాడితే కేసులు నమోదు చేస్తాం: ఎస్సై
గణేష్ నవరాత్రి ఉత్సవాలలో డీజేలు వాడితే కేసులు నమోదు చేస్తామని ముత్తారం ఎస్సై నరేష్ తెలిపారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజే నడుపుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా నిషేధంలో ఉన్న డీజేలతో ఊరేగింపు చేయరాదని, భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ నృత్యాలు, భజన ఆటపాటలతో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி