మెట్ పల్లి త్రిశక్తి దేవాలయంలో భవానీ దీక్ష మాలధారణ

67பார்த்தது
మెట్ పల్లి త్రిశక్తి దేవాలయంలో భవానీ దీక్ష మాలధారణ
మెట్ పల్లి పట్టణ త్రిశక్తి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఆరంభ సూచికగా జగన్మాత అనుగ్రహం ఆదివారం 14 మంది 41 రోజుల భవానీ దీక్షలు స్వీకరించారు. దేవాలయ ప్రధాన పురోహితులు విధుమౌళి శర్మ ఉదయం అభిషేకం అర్చనల అనంతరం భవానీ దీక్ష చేపట్టిన వారికి దీక్ష మాలధారణ చేసి భవానీ మాత మంత్రోపదేశం చేశారు. దసరా నవరాత్రులు ఘనంగా జరగాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అను గ్రహం అందరికి కలగాలని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி