ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇందిరానగర్ కాలనీ దళితులు

54பார்த்தது
ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఇందిరానగర్ కాలనీ దళితులు
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని నర్సిల్ల పల్లె గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన ఇందిరా నగర్ కాలనీని గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసినందుకు గురువారం ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మల్యె డాక్టర్ సంజయ్ కుమార్ ని ఇందిరానగర్ కాలనీ దళిత యువత
కలిసి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు దళితులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி