అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

79பார்த்தது
హుజురాబాద్ లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు అండగా ఉంటానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హామీ ఇచ్చారు. అగ్నిప్రమాద బాధితులను పరామర్శించారు. చిరువ్యాపారుల దుకాణాలను పునర్నిర్మించడానికి తనవంతుగా ఒక్కోబాధితునికి రూ. 10వేల ఆర్థికసాయం అందిస్తానన్నారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி