అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

60பார்த்தது
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 సంవత్సరానికి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ బోధించుటకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్ఎ, నెట్, సెట్ అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ నెల 11లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 12న ఇంటర్వ్యూ ఉంటుందని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி