ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్ ఫైర్

80பார்த்தது
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మాజీ ఎంపీ వినోద్ కుమార్ మున్సిపల్ ఛైర్మన్ రాజేశ్వర్రావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 49 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం చివరికి రూ. 17, 900 కోట్లు మాత్రమే మాఫీ చేసిందన్నారు. నియోజకవర్గంలో 60 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందన్నారు.

தொடர்புடைய செய்தி