పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల జరపాలి: మహేందర్

78பார்த்தது
పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి నెల జరపాలి: మహేందర్
పౌరహక్కుల దినోత్సవాన్ని ప్రతినెల జరపాలని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్ అన్నారు. శనివారం కమలాపూర్ ఎమ్మార్వో సురేశ్ కి వినతి పత్రం అందజేశారు. దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలని, అంటరానితనం మూఢనమ్మకాలపై కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.

தொடர்புடைய செய்தி