గణేశ్ మండపాల నిర్వహకులతో సీఐ కిషోర్ సమావేశం

56பார்த்தது
గణేశ్ మండపాల నిర్వహకులతో సీఐ కిషోర్ సమావేశం
వీణవంక మండల కేంద్రంలోని పోలిస్ స్టేషన్లో వినాయక నిమజ్జనం సంధర్భంగా మండపాల నిర్వాహకులతో జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్ ప్రత్యేక సమావేశం ఎర్పాటు చేశారు. సోమవారం జరిగే నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేపట్టాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, డీజేలు వాడవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி