నేడు హుజురాబాద్ లో బీఆర్ఎస్ నిరసన

83பார்த்தது
నేడు హుజురాబాద్ లో బీఆర్ఎస్ నిరసన
ఎకరానికి 15 వేల రైతు భరోసా అందిస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.

தொடர்புடைய செய்தி