75వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విప్

54பார்த்தது
75వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విప్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75 వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ధర్మపురి మండలం తుమ్మేనాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొనీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி