గురుకులంలో తెలంగాణ రాష్ట్ర అవతారణ వేడుకలు

72பார்த்தது
గురుకులంలో తెలంగాణ రాష్ట్ర అవతారణ వేడుకలు
వెల్గటూర్ మండలం స్తంభం పెల్లి గురుకుల పాఠశాలలో ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ జక్కని రాజేశం, వైస్ ప్రిన్సిపాల్ వాణి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி