ప్రజల దాహర్తి తీరుస్తున్న చలివేంద్రం

71பார்த்தது
ప్రజల దాహర్తి తీరుస్తున్న చలివేంద్రం
ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ప్రజల దాహార్తి తీరుస్తున్న చలివేంద్రం. నిరంతరం ప్రజలు తిరిగే ప్రదేశంలో చలివేంద్రం ఉండడం వలన ఎండకు వచ్చినటువంటి బాటసారులకు దాహాన్ని తీరుస్తున్నది. ప్రజలు కూడా ఇక్కడ చలివేంద్రం ఉండడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி