డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు

79பார்த்தது
డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు
డ్రగ్స్ నివారణ దినోత్సవ సందర్భంగా స్తంభంపల్లి గురుకుల బాలుర పాఠశాలలో డ్రగ్స్ వల్ల దేశానికి యువతకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనే అంశం పై పరీక్ష నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ నివారణ అంశంపై వివరణ రాసినందుకు గాను బుధవారం గురుకుల ప్రిన్సిపాల్ జక్కని రాజేశంకి మెమొంటో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హారిక, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி