వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

57பார்த்தது
వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి పాలకవర్గ సమావేశం శుక్రవారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంకు, ప్రభుత్వ విప్ కు ధన్యవాదములు తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సాయిబాబా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி