ఘనంగా వీడ్కోలు సమావేశం

59பார்த்தது
ఘనంగా వీడ్కోలు సమావేశం
ధర్మపురి నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాలలో శుక్రవారం వీడ్కోలు సమావేశం పిల్లలు, ఉపాధ్యాయుల మధ్యన ఘనంగా జరిగింది. సల్వాజి ప్రణీత 11 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో సేవలు అందించారు.
ఈ పాఠశాల తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ పిల్లలకు తమ వంతుగా ఎగ్జామ్ ప్యాడ్స్, నోట్ బుక్స్, పెన్సిల్లు, కంపక్స్ బాక్స్ లు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎస్ ప్రిన్సిపాల్ సూర్య కుమారి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி