బీజేపీ మండల సభ్యత్వంపై సమీక్ష

51பார்த்தது
బీజేపీ మండల సభ్యత్వంపై సమీక్ష
బోయినపల్లి మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ మండల సభ్యత్వ నమోదు అంశంపై శనివారం మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మండల స్థాయి నాయకులతో సభ్యత్వ అంశాలు పై చర్చించి పలు సూచనలు సలహాలు చేశారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. మండల స్థాయి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி