28న జాతీయ లోక్ అదాలత్

55பார்த்தது
28న జాతీయ లోక్ అదాలత్
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఎస్పి రూపేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజీ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி