ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు రేపటితో ముగింపు

50பார்த்தது
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు రేపటితో ముగింపు
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ఆదర్శ పాఠశాలలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మెన్స్ కం మెరిట్ స్కాలర్షిప్‌లో పరీక్ష రాసేందుకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி