వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను బయటకు తీసిన సిబ్బంది

59பார்த்தது
మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు బొలెరో వాహనం ఢీకొట్టడంతో కారు రోడ్డు కిందికి దూసుకుపోయి బోల్తా పడింది. బొలెరో వాహనంలో డ్రైవర్ ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను 2 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி