భారీ ర్యాలీ నిర్వహించిన ముదిరాజ్ సోదరులు

51பார்த்தது
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ముదిరాజ్ మహాసభ సమావేశం నిర్వహించారు. ముదిరాజ్ హక్కుల సాధన కోసం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు హాజరయ్యారు. ముందుగా రామాయంపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி