పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి!

51பார்த்தது
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి!
ప్రతి ఒక్కరూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 2వ వార్డ్ కౌన్సిలర్ బోజు రమాదేవి రవీందర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ రెండో వార్డులో స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమంలో భాగంగా వార్డు ప్రజలకు కౌన్సిలర్ ఇంటింటికి వెళ్లి చెత్త విభజనపై అవగాహన కల్పించారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు.

தொடர்புடைய செய்தி