నియోజకవర్గంలో నిధులు మంజూరు

67பார்த்தது
నియోజకవర్గంలో నిధులు మంజూరు
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీటీ రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ. 60 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఎంఆర్ఆర్ గ్రాంట్ల కింద రూ. 10కోట్లు, పంచాయతీ రాజ్ సీఆర్ఆర్ గ్రాంట్ల నుంచి రూ. 50కోట్లు నిధులు విడుదలైనట్లు, నియోజకవర్గంలో ఇంకా పెండింగ్ ఉన్న రోడ్లు, ఇతర పనుల కోసం రెండో విడతలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி