చెరువులు వాగుల వద్ద పిల్లలు జాగ్రత్తగా ఉండాలి: సీపీ

75பார்த்தது
చెరువులు వాగుల వద్ద పిల్లలు జాగ్రత్తగా ఉండాలి: సీపీ
చెరువులు, వాగుల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి. అనురాధ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని చెరువులు వాగులు, కుంటలు, నీళ్లతో నిండుగా ఉన్నాయని చెప్పారు. పిల్లలను ఒంటరిగా చెరువుల వద్దకు పంపించవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி