పోరాట ఫలితంగానే పేదలకు భూములు దక్కాయి

60பார்த்தது
పోరాట ఫలితంగానే పేదలకు భూములు దక్కాయి
నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఫలితంగానే పేదలకు భూములు దక్కాయని సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు రాళ్లబండి శశిధర్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లోని అనబేరి ప్రభాకర్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం అనుభవిస్తున్న స్వేచ్చా వాయువుల వెనుక వేలాది మంది కమ్యునిస్టుల త్యాగం దాగి ఉందన్నారు.

தொடர்புடைய செய்தி