జిల్లాను రాష్ట్రస్థాయిలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలి

85பார்த்தது
జిల్లాను రాష్ట్రస్థాయిలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలి
ఇంటర్మీడియట్ విద్యాపరంగా సిద్దిపేట జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. దుబ్బాకలో అధునాతనమైన భవనం, ఫర్నిచర్ విద్యార్థులకు అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు. కళాశాలలో జనరల్ 4 గ్రూపులు, ఒకేషనల్ విభాగంలో నాలుగు గ్రూపులు అందుబా టులో ఉన్నాయన్నారు.

தொடர்புடைய செய்தி