11 మంది ఐఏఎస్‌ల‌కు షాక్‌

555பார்த்தது
11 మంది ఐఏఎస్‌ల‌కు షాక్‌
తెలంగాణలోని ఏపీ కేడర్ ఐఏఎస్‌ల‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఐఏఎస్ రొనాల్డ్ రోస్‌తో సహా మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారులు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. 11 మంది ఏపీలో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

தொடர்புடைய செய்தி