భారతదేశంలో 2024 ఆర్థిక ఏడాదికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీగా షారుక్ ఖాన్ నిలిచారు

74பார்த்தது
భారతదేశంలో 2024 ఆర్థిక ఏడాదికి అత్యధిక పన్ను చెల్లించిన సెలబ్రిటీగా షారుక్ ఖాన్ నిలిచారు
భారతదేశంలో 2024 ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీగా షారుక్ ఖాన్ నిలిచారు. ఈ మేరకు ఫార్చ్యూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో షారుఖ్ రూ.92 కోట్ల పన్ను చెల్లించాడు. తమిళ నటుడు విజయ్ రూ.80 కోట్ల పన్ను చెల్లించి రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ.71 కోట్లు), అజయ్ దేవణ్ (రూ.42 కోట్లు) ఉన్నారు.

தொடர்புடைய செய்தி