తెలంగాణ విమోచన దినోత్సవం వేడుక

81பார்த்தது
తెలంగాణ విమోచన దినోత్సవం వేడుక
జహిరాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం మాట్లాడుతూ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி