రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు: ఎమ్మెల్యే

59பார்த்தது
రేవంత్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు: ఎమ్మెల్యే
ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని నిరసిస్తూ జహీరాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని మేధావులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

தொடர்புடைய செய்தி