ముఖ్యమంత్రిని కలిసిన మాజీ మంత్రి

52பார்த்தது
ముఖ్యమంత్రిని కలిసిన మాజీ మంత్రి
రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్ లో సీఎంని కలిసిన ఆయన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా మాదిగలకు సమన్యాయం చేయాల్సిందిగా కోరారు.

தொடர்புடைய செய்தி