సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

74பார்த்தது
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జహీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాణిక్యరావు సోమవారం పంపిణీ చేశారు. ఆరుగురు లబ్ధిదారులకు 3 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహకారం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி