జలమయమైన ప్రభుత్వ పాఠశాల

68பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోయింది. పాఠశాల ఆవరణలో వర్షపునీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విద్యార్థినిలు నీటిలో నుంచే పాఠశాలకు ఉదయం నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ఆవరణలో మొరం వేయించాలని ప్రధానోపాధ్యాయురాలు కోరారు.

தொடர்புடைய செய்தி