సంగారెడ్డిలో జలమయమైన రోడ్లు

59பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాల్గవ వార్డు పరిధిలోని శివాజీ నగర్ లో రోడ్లపై వర్షపు నీరు పారి ఇళ్లలోకి వెళ్లాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి వెంటనే వార్డులో పర్యటించారు. వర్షపు నీటితో ఇబ్బంది పడుతున్న వారి కోసం టీఎన్జీవో భవన్లో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி