ఫసల్వాదిలో వినాయక చవితి వేడుకలు

50பார்த்தது
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలో వినాయక చవితి వేడుకలు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో పూజలు చేశారు. వినాయక చవితి విశిష్టతను భక్తులకు వివరించారు.

தொடர்புடைய செய்தி