ఎల్ఈడీ ట్యూబ్ లైట్ల తయారీపై విద్యార్థులకు శిక్షణ

64பார்த்தது
నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు ఎల్ఈడీ ట్యూబ్ లైట్ల తయారీపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. జిల్లాలోని ఎంపిక చేసిన 50 పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొని ఎల్ఈడీ శిక్షణ పేర్ని నేర్చుకున్నారు. ఎన్జీసి రాష్ట్ర సమన్వయకర్త రాజశేఖర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త మాధవరెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி