నాటి త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ అభివృద్ధి: మంత్రి

53பார்த்தது
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు అనేకమంది త్యాగాలు చేస్తేనే నేడు అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అగ్రకామిక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி